చిత్తూరు జిల్లా : ● నేటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం ● నో సెల్ఫోన్ జోన్లుగా పరీక్ష కేంద్రాలు ● అరగంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని విద్యార్థులకు సూచన ● ప్రతి రూములో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ● పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం